హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు.

Earthquake

Advertisements

<p>హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాను భూకంపం కుదిపేసింది&period; రిక్టర్ స్కేలుపై 5&period;0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూ ఉపరితలం నుంచి కేవలం 5 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు సెస్మిక్ డేటా వెల్లడించింది&period; తక్కువ లోతులో భూకంపం సంభవించడం వల్ల చంబా జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి&period; భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు అప్రమత్తమై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు&period; కొద్దిసేపు భయాందోళనలకు గురైనప్పటికీ&comma; పరిస్థితి అనంతరం సాధారణ స్థితికి చేరుకుంది&period; తక్కువ లోతులో వచ్చే భూకంపాలు తీవ్రత పరంగా మోస్తరుగా ఉన్నా&comma; భూకంప కేంద్రానికి సమీప ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు&period; అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు వెల్లడించారు&period; పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.