Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు శూన్యం….

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు శూన్యం….

by Prakash
Uyyur Government Hospital

ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం. అందుబాటులో ఉండని డ్యూటీ డాక్టర్లు. కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ(37) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది వెంటనే ఆవిడను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, అత్యవసర సేవల విభాగంలో ఉన్న నర్సులు డాక్టర్కు ఫోన్ చేసి, అతను చెప్పిన విధంగా వైద్యం అందించారు. డాక్టర్ లేకుండా నర్స్ లు వైద్యం చెయ్యడం పై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ హుటాహుటిన ఆసుపత్రికి వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

014246
Total views : 79616

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.