ప్రభుత్వంలో ఎవరూ నా మాట కాదనరు – ఎమ్మెల్సీ

jeevan reddy

Advertisements

&NewLine;<p>ప్రభుత్వంలో ఎవరూ నామాట కాదనరని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు&period; జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత అభివృద్ధి చేస్తానో అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేస్తా అన్నారు&period; గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం నీరు వస్తుందో లేదో తెలియదు&comma; వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూస్తా అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..