న్యాయం కోసం పంచాయతీ కార్మికుల పోరాటం…

panchayathi workers protest

Advertisements

&NewLine;<p>ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మంత్రి సురేష్ విలాకాలో బకాయిలు చెల్లించాలంటూ రోడ్డు ఎక్కిన పంచాయతీ కార్మికులు&period; అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో&period; ఆగిపోయిన వాహనాలు&period; 18 నెలల నుంచి ఆగిపోయిన జీతాలు&period; న్యాయం చేయాలంటూ నినాదాలు చేసిన కార్మికులు&period; వైకాపా నాయకులు సర్ది చెప్పడంతో నిరసన విరమించిన కార్మికులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.