Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు..

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు..

by Rama
Ganjayi

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిది లో బాల నగర్ ఎస్ ఓ టి పోలీసులు భారీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డిసియం లో నర్సరీ మొక్కల కింద కోటి రూపాయల విలువ గల 400 కేజీల ఎండు గంజాయి రాజమండ్రి నుండి మహారాష్ర్ట కు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని(1) బబ్లూ ఖారే, ( 2) గోవింద్ పాటిధర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక డిసియం వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీన పరచుకున్నామని, షాపూర్ నగర్ లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. భారీ గంజాయి రవాణా ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బాల నగర్ ఎస్ ఓ టి సిఐ రాహుల్ దేవ్, మరియు పోలీసులను డీసీపీ అభినందించారు.

Advertisements

You may also like

Our Visitor

014711
Total views : 80913

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.