262
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కార్తీక మాసం చివరి సోమవారం, మాస శివరాత్రి కావడంతో పెనుబల్లి మండలం నీలాద్రీ ఆలయంలో శివుడిని దర్శించుకుని అభిషేకాలు చేసేందుకు భక్తులు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేశారు. భక్తుల సౌకర్యం ఆలయ ఈవో వెంకటరమణ అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునెందుకు మార్కెట్లో ఏర్పాటుచేసారు.




Total views : 78519