రైతులకు తీపి కబురు

Kanigiri Reservoir

Advertisements

&NewLine;<p>ఏపీ సర్కారు కనిగిరి రిజర్వాయర్ రైతులకు తీపి కబురు అందించింది&period; ఆయకట్టుకు నీరు విడుదల చేసింది&period; నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటిని విడుదల చేశారు&period; పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు సాగురు అందిస్తామన్నారు&period; బుచ్చి&comma; కోవూరు&comma; కొడవలూరు&comma; విడవలూరు మండలాలలోని 26 వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు&period; జగన్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమన్నారు&period; ఇటీవలి ఐఎబి సమావేశంలో టిడిపి నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు&period; రైతుల పట్ల దొంగ ప్రేమ ప్రదర్శించారని ఆరోపించారు&period; టిడిపి వాళ్లకు ఇన్నాళ్లూ కనబడని ప్రేమ ఎన్నికలు వస్తున్నాయనగా పుట్టికొచ్చిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్ష బరిలో బండ్ల గణేష్.

విజయవాడ వేదికగా నేడు డబ్ల్యూఏపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్.