బాబుకు బెయిల్ సంబరాలు చేసుకున్న టి-టీడీపీ కార్యకర్తలు

t-tdp karyakarthalu

Advertisements

&NewLine;<p>ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలోమందమర్రి పట్టణ తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు కి బెయిల్ రావడం సందర్భంగా పట్టణ మార్కెట్ కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు&period; ఈ సందర్భంగాబి&period; సంజయ్ కుమార్ మాట్లాడుతూ…&period;&period; గత 53 రోజులుగా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలు పంపించడం జరిగింది ఎలాంటి ఆధారాలు చూపకుండా యొక్క జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని చివరికి న్యాయం గెలిచిందని రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో గాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగు వారు ఆయనకు మద్దతు నిలవడం జరిగినది&period; తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు చంద్రబాబు గారు అని కొనియాడారు&period; ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫా పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు ఉపాధ్యక్షులు వడ్డాల సత్యనారాయణ కరిడే తిరుపతిమున్సిపల్ ఇంచార్జి ముల్కల లక్ష్మీరాజ్యం గోలేటి సురేందర్ జిల్లా నాయకులు వాసాల సంపత్ పట్టణ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి పట్టణ మహిళా మున్సిపల్ ఇన్చార్జి ఆర్ జయ ఉపాధ్యక్షురాలు సంధ్య సువర్ణ ప్రధాన కార్యదర్శి రజియా ఐద లక్ష్మి&comma; కవిత మమత రసూల భాగ్య కవిత కమల పాల్గొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.