తెలంగాణలో స్ట్రాంగ్ గా నడుస్తున్న విలీనం రాజకీయాలు. అదిగో పలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటోంది. కాదు ..కాదు.. మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ కౌంటర్ ఇస్తోంది. …
Bandi Sanjay
-
-
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ పాల్గొన్నారు. ఫోర్త్ సిటీగా …
-
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పిల్లల ఆశ్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆశ్రమంలోని చిన్నారుల మధ్య …
-
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొద్దిసేపటి క్రితం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లారు. …
- TelanganaHyderabadLatest NewsMain News
కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్
మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . కేంద్రమంత్రులుగా తొలిసారిగా రాష్ట్రానికి కిషన్ రెడ్డి బండి సంజయ్ . కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి స్వాగతం పలికేందుకు బేగంపేట్ …
- TelanganaKarimnagarLatest NewsMain NewsPolitical
కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం
తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం కరీంనగర్ ప్రజలతోపాటు కార్యకర్తలు పెట్టిన భిక్షేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘కార్యకర్తలారా… ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే లాఠీదెబ్బలు …
-
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తోలిసారిగారేపు హైదారాబాద్ కు రానున్న కేంద్ర మంత్రులు రానున్నారు . కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు , బేగం …
-
సిరిసిల్ల నేత కార్మికుల బకాయిల చెల్లింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, పార్లమెంట్ కో …
-
గాంధీ భవన్.. మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కామెంట్స్.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విభజన హామీలు విస్మరించిన బీజేపీ కి వ్యతిరేకంగా ఈ నెల 14 న కరీంనగర్ లో దీక్ష చేస్తున్నాం. …
-
‘‘దీక్ష’’(Deeksha) : నేతన్నలకు మద్దతుగా 10న సిరిసిల్లలో జరిగే ‘‘దీక్ష’’(Deeksha)ను విజయవంతం చేయమని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల భేటీలో బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మే 1 నుండి 5 వరకు 100 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ …