ఖమ్మంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలో వరద ముప్పు పెరగడంతో వరద బాధితులు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు. మున్నేరు మళ్లీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు నరకయాతన …
Breaking News
-
-
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిది చేరింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో షహీద్పాత్కు ఆనుకుని ఉన్న ట్రాన్స్పోర్ట్ నగర్లో బిల్డింగ్ కుప్పకూలింది. ఆ భవనంలో ఫార్మా గోదాము నిర్వహిస్తున్నారు. …
-
బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను పరిశీలించారు మంత్రి నారా లోకేశ్. మూడో గండి పూడ్చివేత పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే బుడమేరు గండి పూడ్చివేత పనులు 95 శాతం పూర్తయ్యాయని, త్వరలోనే గండ్లను పూర్తిగా పూడ్చివేసి …
-
చైనాలో ‘యాగీ’ తుపాను బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్లోని హైనాన్ తీరంలో తుఫాను భారీ వర్షం, బలమైన గాలులతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 92 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు సమాచారం ప్రకారం ఈ ఏడాది …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalVijayanagaram
విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబుతో పవన్ భేటీ
విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ఇటీవల తాను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం ప్రకటించిన కోటి రూపాయల తాలూకు చెక్కును ముఖ్యమంత్రికి …
-
వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తురాలు ఝాన్సీ గుండెపోటుతో కుప్పకూలింది. అక్కడే ఉన్న తోటి భక్తులు, ఆమె తండ్రి అయోమయానికి గురయ్యారు. ఇంతలో వైద్య …
-
వినాయక చవితి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. …
-
విజయవాడ వదర బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించామని అయన తెలిపారు. వరద నివారణకు ప్రధానంగా బుడమేరు గండ్లు పూడ్చాలి. గండ్లు పూడ్చడంలో ఆర్మీ సహకారం తీసుకున్నామని అయన అన్నారు. …
-
గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత గ్రాండ్గా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి …
-
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను లైంగిక వేదింపులకు గురిచేస్తు మానసికంగా, శారరికంగా తనను ఇబ్బంది పెట్టాడని బాధితురాలు …