గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణపతే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మహా గణపతి పండుగకు ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి మరింత గ్రాండ్గా ఉత్సవాలు జరుపుతారు. కాగా, ఇవాళ్టి నుంచి నవరాత్రి …
cm revanth reddy
-
-
విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు సీఎం రేవంత్రెడ్డి. 25 ఏఐ మార్గదర్శకాలతో రోడ్ మ్యాప్ను విడుదల చేశారు. హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీలో ఏఐ ఇంటర్నేషనల్ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరికీ …
-
గణేష్ ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలనన్నారు. అలాగే నిర్వహనలో ప్రజలకు ఎటువంటి హానీ జరగకుండా జగ్రతలు వహించాలని అయన సూచించారు. అదేవిదంగా.వినాయకుడి ఉత్సవాల్లో ఎటువంటి …
-
భవిష్యత్త్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను మహా యజ్ఞంలో చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తున్నామన్న రేవంత్ . ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేదన్నారు. లేక్ సిటీగా వర్థిల్లిన …
-
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ట్రిపుల్ ఆర్ భూసేకరణ, ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, …
-
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా …
-
తెలంగాణలో స్ట్రాంగ్ గా నడుస్తున్న విలీనం రాజకీయాలు. అదిగో పలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటోంది. కాదు ..కాదు.. మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ కౌంటర్ ఇస్తోంది. …
-
తెలంగాణ మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. మహిళల ఉచిత బస్ ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ …
-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఇటివలే హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. హస్తినలో …
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసే సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్, రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పంపుహౌస్-2ను …