cvr om

ధరణి పోర్టల్‌ అమలులో అనేక లోపాలు…

<p>తెలంగాణలో ధరణి పోర్టల్‌ వ్యవస్థపై మరింత లోతైన అధ్యయనం చేసే దిశలో ప్రభుత్వం నియమించిన కమిటీ ముందుకెళ్తోంది&period; కలెక్టర్లతో సమావేశమైన కమిటీ&period;&period; పోర్టల్‌లో అనేక లోపాలున్నాయని గుర్తించింది&period; 35 మ్యాడ్యూల్స్‌ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది&period; 18లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో…

Read more

బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు…

<p>కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది&period; హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని&comma; బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు&period; బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో…

Read more

ముఖ్యమంత్రికి లేఖ రాసిన కిషన్ రెడ్డి…

<p>భారతమాల&comma; రీజినల్ రింగ్ రోడ్ RRR భూసేకరణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు&comma; కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు&period; కేంద్ర ప్రభుత్వ &OpenCurlyQuote;భారతమాల’ పథకంలో భాగంగా&period;&period; తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ త్వరిగతిన పూర్తి…

Read more

తుమ్మలను కలిసిన ఆంధ్ర పామాయిల్ రైతులు…

<p>ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్ర &&num;8211&semi; కర్ణాటక ప్రభుత్వాలతో కలిపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మద్దతు à°§à°° వచ్చేలా కృషి చేస్తానని మంత్రి తుమ్మల రైతులకు హామి ఇచ్చారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా&period;&period; దమ్మపేట మండలం&comma; అల్లిపల్లి గ్రామంలో ఆంధ్ర పామాయిల్ రైతులు…

Read more

బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ…

<p>అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు&period; కరీంనగర్‌‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని&period;&period; మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు&period;…

Read more

ఏ లక్ష్యం కోసం నా రాజీనామాను ఆమోదించారో…

<p>ఏ లక్ష్యం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి నా రాజీనామాను ఆమోదించారో à°† లక్ష్యం నెరవేరనియ్యమని మాజీ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు స్పష్టం చేశారు&period; నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో 20 రోజుల్లో మూడేళ్లు అవుతుందని… అప్పటి…

Read more

ముఖ్యమంత్రిని కలిస్తే ఆ పార్టీలో చేరినట్టేనా ?

<p>అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు&period; ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమ ప్రాంతంలోనూ అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని కొత్త ప్రభాకర్ రెడ్డి&comma; సునీతా లక్ష్మారెడ్డి&comma; గూడెం మహిపాల్ రెడ్డి&comma; మాణిక్ రావులు…

Read more

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు…

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి&period; నిన్నటి నష్టాలకు చెక్ పెట్టేశాయి&period; తొలుత నష్టాలతో మొదలైన సూచీలు ఇంట్రాడేలో బాగా కోలుకున్నాయి&period; ఒడిదుడుకులకు లోనయ్యాయి&period; మార్కెట్లు ముగిసే సమయానకి బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ &&num;8211&semi; బీఎస్ఈ సెన్సెక్స్ 689 పాయింట్ల…

Read more

నేడు తిరుపతికి రానున్న సీఎం జగన్..

<p>తిరుపతి&comma; హోటల్ తాజ్ లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమీట్ కార్యక్రమంలో పాల్గొనున్న జగన్&period; సాయంత్రం 4&period;05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం&period; 4&period;30 గంటలకు హోటల్ తాజ్ లో‌‌ జరిగే‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగి 5&period;30 నిమిషాలకు…

Read more

మెటీరియల్ రికవరీ కేంద్రం లో చెలరేగిన మంటలు..

<p>శ్రీ సత్యసాయి జిల్లా&comma; హిందూపురం పట్టణంలోని ముక్కిడి పేటలో à°—à°² మున్సిపల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రంలో మంటలు చెలరేగాయి&period; స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్ కు తెలపడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు…

Read more