Eluru

పండగ ముగిసిన డోంట్ కేర్.. కత్తి దూస్తున్న కోళ్లు

<p>ఏలూరు&comma; పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజు యధేచ్చగా సాగుతున్న కోడిపందాలు&period; అధికారులు ఇచ్చిన అనుమతులు ముగిసిన నాల్గవ రాజు కొనసాగుతున్న కోడిపందాలు&period; కోడిపందాల మాటల యదేచ్చగా గుండాట పేకాట జూద క్రీడలు&period; జిల్లాలోని భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం పెదవేగి మండలంలో…

Read more

అతి వేగంతో రహదారిపై పల్టీలు కొట్టిన ఆటో

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం&period; గన్నవరం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అతివేగంగా వెళుతున్న ఆటో అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీలు కొట్టిన వైనం&period; ఏలూరు వైపు నుండి విజయవాడ వైపు కు వెళ్లే క్రమంలో జరిగిన…

Read more

అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..!

<p>తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది&period; ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్ డివో కార్యాలయాన్ని సుమారు 1000 మంది అంగన్వాడి సిబ్బంది ముట్టడించారు&period; ఏడురోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం…

Read more

బొగ్గు లారీని డీకొన్న ఐసర్ వ్యాన్.. 10 మంది కి గాయాలు

<p>తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం&period; కాకినాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న బొగ్గు లారీని వెనుక నుండి డీకొన్న ఐసర్ వ్యాన్&period; ఒరిస్సా నుంచి 65 మంది వలస కూలీలతో కృష్ణాజిల్లా వెళుతున్న ఐసర్ వ్యాన్…

Read more

టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి…

<p>ఏలూరు జిల్లా<br &sol;>పెదవేగి మండలం డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి&period; పదవ తరగతి చదువుతున్న à°¡à±€&period;కమలేష్&lpar;14&rpar; అనే విద్యార్థి అర్ధరాత్రి స్కూల్ గ్రౌండ్ లో ఉన్న చెట్టుకి టవల్తో ఉరివేసుకున్న వైనం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని…

Read more

కార్తీక మాసం పేరుతో అక్రమ వసూళ్లు

<p>ఏలూరుజిల్లాలో కార్తీక మాసం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు&period; ఆలయంలోకి ప్రవేశించగానే భక్తుల వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు&period; భక్తులకు ప్రభుత్వ గుర్తింపు లేని సొంతంగా తయారు చేసిన రసీదులిస్తూ అక్రమ దందాకు సిబ్బంది పాల్పడుతున్నారు&period; ఆలయానికి వస్తున్న భక్తుల…

Read more

చంద్రబాబు పాలనలో అన్ని మోసాలే..!

<p>చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు&period; ఏలూరు జిల్లా నూజివీడులో నిరుపేదలకు డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం&comma; లంక భూములకు పట్టాలు అందజేశారు&period; à°ˆ…

Read more

నూజివీడులో పర్యటించనున్న జగన్‌

<p>నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు&period; à°ˆ పర్యటనలో 2003 కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం&comma; కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో 27&period;41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు&period;…

Read more

సీఎం జగన్ భారీ బహిరంగ సభ…

<p>ఏలూరు జిల్లా&period;&period;<br &sol;>నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన&period; నూజివీడులో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్&period; నూజివీడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నా సీఎం జగన్&period; 2003కు ముందు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ…

Read more

ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు..

<p>ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి&period; దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది&period; పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది&period; à°ˆ ప్రభావంతో నవంబర్ 8 à°¨ ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది&period; దీని కారణంగా…

Read more