Latest Video News

యర్రగొండపాలెం లో ఉద్రిక్త వాతావరణం.

<p>ప్రకాశం&comma; యర్రగొండపాలెంలో à°“ కేసు విషయమై మోజేశ్ అనే యువకున్ని పొలీస్ స్టేషన్ à°•à°¿ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు&period; కౌన్సెలింగ్ ఇచ్చారనే అవమానంతో యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసిన మోజేశ్ అనే యువకుడు&period; మంటలు…

Read more

నీట మునిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే & కలెక్టర్..

<p>పామర్రు &lpar;à°®&rpar; శ్యామలపురం&comma; కంచర్లవానిపురం గ్రామాల్లో పనల పై వున్నా వరి పనలను పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరిశీలించారు&period; మొవ్వ &lpar;à°®&rpar; అయ్యంకి గ్రామంలో జాయింట్ కలెక్టర్ అపరంజిత సింగ్ తో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే…

Read more

అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన….

<p>పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ à°·à°¾ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు&period; పీవోకే మనదే అన్నారు&period; భారత్‌లో అంతర్భాగమైన పీవోకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు&period; రెండు నయా…

Read more

రైతులకు తీరని లోటు – మంత్రి నాగార్జున

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు&period; à°—à°¤ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు&comma; ఈదురు గాలులకు నేలమట్టమయిన…

Read more

భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

<p>తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు&period; భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను&comma;జగనన్న కాలనీలను పరిశీలించారు&period; తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం…

Read more

నిమ్మకు నీరెత్తినట్లుగా టౌన్ ప్లానింగ్ విభాగం…

<p>విశాఖ మిథిలాపురి కాలనీలో యథేచ్ఛగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి&period;&period; రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు&period; పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు&period; gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు&period; Gvmc జోన్ 2…

Read more

నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి

<p>తుఫాను కారణంగా నిరాశ్యులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు&period; బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యవసరకులు&comma; 25 కిలోల బియ్యాన్ని…

Read more

గ్యాస్ కార్యాలయం ఎదుట బారులు తీరిన మహిళలు…

<p>నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారత్ గ్యాస్ కార్యాలయం ఎదుట మహిళలు బారులు తీరారు&period;&period;à°ˆ కేవైసీ ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున కార్యాలయం ముందు బారులు తీరారు&period; à°ˆ కేవైసీకి గడువు ఉంది&period; కాని తెలంగాణలో ప్రభుత్వం మారడంతో…

Read more

రెండు మోటార్ సైకిళ్ళు ఢీ.. ఒకరు మృతి

<p>పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటన లో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; మృతుని నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన…

Read more

చివరి గింజ కొనుగోలు చేసే వరకు బాధ్యత ప్రభుత్వానిదే…

<p>పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని&comma; నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్…

Read more