Latest Video News

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

<p>సోంపేట మండలం బారువ పెట్రోల్ బంక్ కు కూత వేటు దూరంలో à°“ కారు అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది&period; à°ˆ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ &lpar;38&rpar; తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు&period; మందస…

Read more

మంచిర్యాలలో బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు..

<p>&colon; మంచిర్యాల జిల్లా&comma; బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ 67à°µ వర్ధంతి వేడుకలు నిర్వహించారు&period;&period; à°ˆ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు&period; అనంతరం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ భుజంగం…

Read more

అంబేద్కర్ కు పూలమాల వేసి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే

<p>నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67à°µ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు&period; అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు…

Read more

నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.. రామాంజనేయులు

<p>పత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను&comma; వట్టిచెరుకూరు మండలంలో వేలాది ఎకరాల్లో వరి పైరు వేయటం జరిగిందని&comma; పంట చేతికి వచ్చే సమయంలో తుపాను రావటంతో రైతు పూర్తిగా నష్టపోయారు&period; మెట్టపైలు అయినా సెనగ&comma; పొగకు&comma; మిర్చి రైతు పూర్తిగా నష్టపోయారని తెలిపారు&period; తుఫాను…

Read more

తుఫాన్ ఎఫెక్ట్: నేలకొరిగిన వరి పంటలు

<p>తుఫాను ప్రభావం తో శ్రీకాకుళం జిల్లాలో à°—à°¤ మూడు రోజులుగా మోస్తారుగా వర్షాలు కురిసాయి&period; à°ˆ వర్షాలకు ఎచ్చెర్ల&comma; రణస్థలం&comma; లావేరు మండలాల్లో వరి పంట నేలకొరిగింది&period; పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు&period; పంట నేలకొరిగి…

Read more

పంట నష్టంతో గగ్గోలు పెడుతున్న రైతులు..

<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు&period; పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; కాకినాడ జిల్లా…

Read more

అక్రమ అరెస్టుపై తిరుపతిలో బహిరంగసభ

<h6 class&equals;”wp-block-heading”><strong>తిరుపతి బహిరంగసభ &lpar; Public Meeting &rpar;<&sol;strong> &colon;<&sol;h6>&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి &lpar;Nara Bhuvaneswari&rpar; తిరుపతి చేరుకున్నారు&period; ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు&period; అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు&period; నారావారిపల్లెలో…

Read more