భారతదేశం ఆహార మిగులు దేశమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ప్రపంచ ఆహార భద్రత మరియు ప్రపంచ పోషకాహార భద్రత కోసం కృషి చేయడంలో తమ దేశం నిమగ్నమై ఉందన్నారు. ఢిల్లీలో వ్యవసాయ ఆర్థిక వేత్తల 32వ అంతర్జాతీయ సదస్సును …
narendra modi
-
-
ప్రధాని మోదీ (Narendra Modi) యూపీలోని వారణాసి లోక్సభ ఎంపీ స్థానానికి ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు 13వ తేదీన భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. జిల్లా అధికారుల సమాచారం …
-
సికింద్రాబాద్ (Secunderabad) : తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ (Secunderabad) అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి పద్మారావు గౌడ్ మన పార్టీ తరఫున పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి ఆలోచనలో …
-
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని తమ కుటుంబ లోక్ సభ నియోజకవర్గాన్ని వదిలి కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరు చుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పలక్కాడ్లో ఏర్పాటు …
-
దేశవ్యాప్తంగా త్వరలో పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలను తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హామీ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోను ఢిల్లీలో మోదీ విడుదల చేశారు. దేశాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గించడంతో పాటు …
-
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతోదూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను …
-
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) : సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) …
-
తాము గేట్లు తెరిస్తే తమ పార్టీ ఖాళీ అవుతుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveenkumar) కౌంటర్ ఇచ్చారు. మీరు గేట్లు తెరిస్తే …
- Andhra PradeshDevotionalLatest NewsMain NewsPolitical
శ్రీవారిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..
తిరుమల శ్రీవారిని మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ (CM Ramesh) దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల మాజీ రాజ్యసభ …
-
భూటాన్ లో ప్రధాని మోదీ(Prime Minister Modi) పర్యటన.. రెండు రోజుల పర్యటనకు గాను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హిమాలయ దేశం భూటాన్ కు బయల్దేరారు. షెడ్యూల్ ప్రకారం ఆయన నిన్ననే భూటాన్(Bhutan)కు వెళ్లాల్సి ఉంది. శనివారం …