political

కనకదుర్గ గుడిలో హుండీ తాళాలు పగలగొట్టిన దొంగలు

<p>తిరుపతి జిల్లా వెంకటగిరి గుంటకట్ట సమీపంలోని కనకదుర్గమ్మ గుడిలో హుండీ చోరి గురైంది&period; అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లాడు&period; హుండీలో సుమారు 50 వేల రూపాయల నగదు ఉండొచ్చని అంచనా&comma; అయితే à°ˆ…

Read more

నగరంలోని 13వ డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటన

<p>నెల్లూరు ప్రజలకు ఎలాంటి ప్రకృతి విపత్తు సంభవించినా రాజకీయాలకతీతంగా సహాయ చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి&comma; ఎమ్మల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు&period; నగరంలోని 13 డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించారు&period; గతంలో వరదలు వచ్చినప్పుడు తాను ప్రతిపక్ష సభ్యుడను అని చూడకుండా…

Read more

ఆటో డ్రైవర్లకు నెలకు 15వేలు ఇవ్వాలని డిమాండ్

<p>మహాలక్ష్మి పథకాన్నిజిల్లాలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు&period; జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మహాలక్ష్మి&comma; ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు&period; à°ˆ కార్యక్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణ…

Read more

రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు శ్రీకారం

<p>తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయ నూతన టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు&period; వేద మంత్రోత్సారణ మద్య కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగిది&period; రూ&period;347&period;15 కోట్లతో టెర్మినల్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులును ప్రారంభిచారు&period; బిజెపి రాష్ట్ర…

Read more

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పగలగొట్టిన దుండగులు..

<p>గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం వరగాని మూలమలుపు వద్ద ఓల్డ్ మద్రాస్ రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పగలగొట్టారు&period; à°ˆ మూల మలుపు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట చేయకముందు రోజుకు…

Read more

రైస్ మిల్లు నుండి వెలువడే కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన

<p>నాగారం మండలం ప్రగతి నగర్ సమీపంలోని రఘురామ రైస్ మిల్లు నుండి వెలువడే పొగ&comma; దుమ్ము&comma; దూళితో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మా గోడును ఎన్నిసార్లు వెల్లపుచ్చుకున్న పట్టించుకోకుండా మా ప్రాణాలతో చెలగాటమాడుతున్న రైస్ మిల్ యజమాన్యంపై కాలుష్య నివారణ బోర్డు నియమ…

Read more

పరిటాల గ్రామంలో విషాదం..

<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది&period; 18 నెలల అసిర్ అహ్మద్ అనే బాలుడు ఆటో à°•à°¿à°‚à°¦ పడి మృతి చెందాడు&period; ఇంటి వద్దకు వాటర్ క్యాన్ వేయటానికి వచ్చిన ఆటో&comma; ఇంటి బయట ఆడుకుంటున్న…

Read more

కేసీఆర్‌ను పరామర్శించాన సీఎం రేవంత్‌ రెడ్డి

<p>బీఆర్ఎస్ అధినేత&comma; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు&period; రేవంత్‌ వెంట మంత్రి సీతక్క&comma; షబ్బీర్‌ అలీ ఆస్పత్రికి వెళ్లారు&period; ఆసుపత్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ఆసుపత్రి లోనికి తీసుకువెళ్లారు&period; à°ˆ సందర్భంగా…

Read more

సుఖ్‌దేవ్‌ హత్య కేసు.. నిందితుల అరెస్టు

<p>రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ దారుణ హత్య కేసులో ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేశారు&period; నిందితులతో పాటు వారి సహచరుడు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు&period; ఢిల్లీ&comma; రాజస్థాన్‌ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు లో రోహిత్‌ రాఠోడ్‌&comma;…

Read more

రాజగోపాల్ రెడ్డి పర్యటన

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు&period; ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి ఆయన వచ్చారు&period; కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు&period; కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డికి…

Read more