కరీంనగర్ జిల్లా(Karimnagar District)లోని తిమ్మాపూర్ మండలం(Timmapur Mandal) వచ్చునుర్ లో ఈతకు వెళ్లి తండ్రి కొడుకు మరణించారు. లోయర్ మానేరు గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి ఇద్దరు కొడుకులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో చిన్న కొడుకు జయ చైతన్య రెడ్డి(Jaya Chaitanya Reddy) నీటిలో మునిగిపోతుండగా లింగారెడ్డి(Lingareddy) కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే నీటి ప్రవాహంలో వీరిద్దరూ మునిగిపోయారు. అయితే వీరిద్దరిని కాపాడేందుకు పెద్దకొడుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయమై ప్రమాదం నుండి బయట పడిన జయకౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.ఘటనపై పోలీసులు(Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జూబ్లీహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం..!
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రసంగంలో బీఆర్ఎస్ పాలనను ఏకిపారేశారు. క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్వనాశనం చేశారని…
- బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై ఉత్కంఠ వీడింది. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి హాజరుకానున్న గులాబీ బాస్ కేసీఆర్ కాసేపటి క్రితం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలోఅసెంబ్లీకి కేసీఆర్ అటెండ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి