41
ఎన్నికల వేళ హైదరాబాద్(Hyderabad) లో భారీగా నోట్ల కట్టలను పోలీసులు(Police) స్వాధీనం చేసుకున్నారు. కీసర ప్రధాన మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. మోటారు వాహనంపై తరలిస్తున్న వ్యక్తి నుంచి ఈ డబ్బును రికవరీ చేశారు. అయితే దాదాపు 18 లక్షల రూపాయలను ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుండా తరలిస్తుండంతో ఆ నగదును పోలీసులు సీజ్ చేశామని తెలిపారు. అక్రమంగా నగదును తరలిస్తున్న సాయికుమార్, కార్తీక్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- దోమల నివారణకు GHMC కొత్త కాన్సెఫ్ట్జీహెచ్ఎంసీ పరిధిలోని దోమల ఉత్పత్తి ప్రదేశాల్లో వాటి నివారణకు గాంబూజియా, ఆయిల్ బాల్స్ వేయాలని కమిషనర్ ఆమ్రాపాలి..అధికారులను ఆదేశించారు. అన్నపూర్ణ కేంద్రాల వద్ద మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. దోమల నివారణకు GHMC కొత్త కాన్సెఫ్ట్క. మ్యూనిటీ…
- భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలతసికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. పాడిపంటలు…
- ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశంఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.