సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Advertisements

<p>సింగరేణిలో కార్మిక సమస్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి&period; కార్మిక సంఘాల ఆందోళనలు&comma; అధికారుల రిలే దీక్షలు&comma; వేతన ఒప్పందంపై ఉత్కంఠ&comma; ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపులతో బొగ్గు బెల్ట్ పారిశ్రామిక వాతావరణం వేడెక్కింది&period; కార్మికుల పెండింగ్ డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం&comma; రాజకీయ జోక్యం కారణంగానే ఈ పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి&period; సింగరేణిలో తాజా పరిస్థితులపై సీవీఆర్‌ న్యూస్‌ స్పెషల్ స్టోరీ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.