రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కోసమే బస్సు యాత్ర…

BJP MP Laxman

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి&comma; మంత్రులు వారి స్థాయిని తగ్గించుకుని బిజెపీపై నీచంగా మాట్లాడుతున్నారని ఎంపి లక్ష్మణ్ మండిపడ్డారు&period; బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకువస్తోందని చెప్పారు&period; ఇప్పటి వరకు 45 అసెంబ్లీ స్థానాలు&comma; ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర ముగిసిందని తెలిపారు&period; అయోధ్య రామాలయం నిర్మించినందుకు పల్లెల్లో బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు&period; ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అనవసరంగా తమపై విమర్శలు చేయడం మానుకోవాలని లక్ష్మణ్ హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.