అల్లకల్లోలంగా మారిన సముద్రం..

michang typhoon

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; ఉప్పాడ వద్ధ సముద్రం అల్లకల్లోలంగా మారింది&period; కెరటాలు బీచ్ రోడ్డును తాకుతున్నాయి&period; సముద్రం లోపల అల్లకల్లోల పరిస్థితితో కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను అధికారులు నిలిపివేశారు&period; దాదాపు పదికి పైగా విదేశీ షిప్‌లు నిలిచిపోయాయి&period; తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని&comma; వేటకెళ్లిన వారిని తక్షణమే వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్‌ అధికారులను ఆదేశించారు&period; ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్‌ వాకలపూడి&comma; హార్బార్‌పేట&comma; తూరంగి హోప్‌ ఐలాండ్‌ కాలనీల్లో ఆయన పర్యటించారు&period; వాకలపూడి హైస్కూల్లో పునరావాస సహాయ కేంద్రం ఏర్పాటుకు రెవెన్యూ&comma; పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..