అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

suspicious death

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం ఆళకుప్పం గ్రామం నందు&comma; అవినాష్ భార్య గీత &lpar;40&rpar; ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెంది ఉండగా&comma; గమనించిన చుట్టుపక్కల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు&period; గంగవరం మండలం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని&comma; గీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&comma; పూర్తి వివరాలు తెలుపుతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..