ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

Potti Sriramulu

Advertisements

&NewLine;<p>బాపట్ల కలెక్టరేట్ లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున&comma; శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు&comma;బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి&comma; జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా&comma; జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి మరియు ముఖ్యంగా బాపట్ల జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహనీయుల త్యాగాలు మరువకూడదు రాష్ట్రం కోసం అసువులు బాసిన మహనీయులను ఎప్పటికీ మర్చిపోకూడదని ముఖ్యంగా పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములకు నివాళులర్పిద్దాం అని రాష్ట్ర అవతరణకు కృషి చేసిన ప్రముఖులందరకు మరొకసారి నివాళులర్పిస్తున్నాను అని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.