ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు..

APSRTC

Advertisements

&NewLine;<p>ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు చేసిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఖండించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సోమవారం డిమాండ్ చేశారు&period; ఈ మేరకు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు&period; ఆర్టీసీ డ్రైవర్ పై అమానవీయ దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని&comma; ఆయన మంత్రి పినిపే విశ్వరూప్‌కు&comma; ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.