ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు..

APSRTC

Advertisements

&NewLine;<p>ఆర్టీసీ డ్రైవర్ పై కొందరు వ్యక్తులు చేసిన దాడిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఖండించాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు సోమవారం డిమాండ్ చేశారు&period; ఈ మేరకు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు&period; ఆర్టీసీ డ్రైవర్ పై అమానవీయ దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని&comma; ఆయన మంత్రి పినిపే విశ్వరూప్‌కు&comma; ఏపీఎస్ఆర్టీసీ కమిషనర్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..