ఘోర రోడ్ ప్రమాదం..వ్యక్తి దుర్మరణం..

road accident

Advertisements

&NewLine;<p>సీతానగరం మండలం గోదారి గట్టు రహదారిపై రోడ్ ప్రమాదం&period;&period; గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం&period;&period; మృతుడు వంగలపూడి గ్రామానికి చెందిన పిటక వెంకటేశ్వరరావు &lpar;32&rpar;&comma;గా గుర్తింపు&period;&period; ఘటనా స్థలం భారీగా నిలిచిపోయిన వాహనాలు&comma; కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు&period;&period; మృతుడు సీతానగరం నుండి వంగలపూడి వెళుతుండగా జరిగిన ప్రమాదం…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.

ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.