ఘోర రోడ్ ప్రమాదం..వ్యక్తి దుర్మరణం..

road accident

Advertisements

&NewLine;<p>సీతానగరం మండలం గోదారి గట్టు రహదారిపై రోడ్ ప్రమాదం&period;&period; గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం&period;&period; మృతుడు వంగలపూడి గ్రామానికి చెందిన పిటక వెంకటేశ్వరరావు &lpar;32&rpar;&comma;గా గుర్తింపు&period;&period; ఘటనా స్థలం భారీగా నిలిచిపోయిన వాహనాలు&comma; కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు&period;&period; మృతుడు సీతానగరం నుండి వంగలపూడి వెళుతుండగా జరిగిన ప్రమాదం…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.