జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్..

jagan annaku chebudham

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు&period; కందుకూరు డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలు పై బాధిత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు&period; జిల్లా కలెక్టర్ హరినారాయణన్ నేరుగా ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తో పాటు జాయింట్ కలెక్టర్ కుర్మానాధ్&comma; సబ్ కలెక్టర్ శోభిక&comma; జెడ్ పి సీఈవో చిరంజీవితో పాటు డివిజన్ స్థాయి అధికారులు మండల అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.