పట్టుబడిన లారీల పత్రాల తనిఖీ..

Documents of Lorries

Advertisements

&NewLine;<p>ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో మైనింగ్&comma; విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు&period; సరైన పత్రాలు లేకుండా పల్స్ పర్&comma; క్వాడ్జ్ లాంటి ఖనిజ సంపదను తరలిస్తున్న 16 లారీలు సీజ్ చేశారు&period; 16వ నెంబర్ జాతీయ రహదారిపై సీజ్ చేసిన లారీలను చిలుకూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు&period; నిందితులను అదుపులోకి తీసుకొని&period;&period; పట్టుబడిన లారీల పత్రాలను పోలీస్ స్టేషన్లో తనిఖీ చేస్తున్నారు అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.