బీఆర్ఎస్ లోకి ఇద్దరు కీలక నేతలు – పార్టీలో ఆహ్వానించినా కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి&comma; విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి నేడు తెలంగాణా భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు&period; గులాబీ కండువా కప్పి ఇరువురిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్&period; మాజీ ఎమ్మెల్యే&comma; పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి à°­‌విష్య‌త్ à°¤‌à°¨ బాధ్య‌à°¤ అని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్&period; నాగం జ‌నార్ధన్ రెడ్డి à°¸‌à°²‌హాలు&comma; సూచ‌à°¨‌లు స్వీక‌రించి ఉమ్మ‌à°¡à°¿ పాల‌మూరు జిల్లాలో 14 కు 14 స్థానాలు గెల‌వాల‌ని సీఎం సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.