మల్కాజిగిరి పార్లమెంట్ లో తొమ్మిదవ రౌండ్..

Advertisements

&NewLine;<p>9 th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 25 వేల458 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా&comma; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థికి 2 లక్ష 6 వేల 8 ఓట్లు పోలయ్యాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాగా బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటివరకు 3 లక్షల 31 వేల 466 ఓట్లు సాధించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.