సెంట్రల్ జైలు ఎదురుగా రెండు పార్టీల భేటీ

TDP and Janasena

Advertisements

&NewLine;<p>ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సరికొత్త వ్యూహాలను ఖరారు చేసింది&period; రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో పవన్ కళ్యాణ్&comma; నారా లోకేష్ తో పాటు రెండు పార్టీల కమిటీ నేతలు భేటీ అయ్యారు&period; పలు అంశాలపై చర్చించారు&period; వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేశారు&period; చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..