Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra PradeshKrishana కారు ఎలక్ట్రికల్ పోల్ కు ఢీ..

కారు ఎలక్ట్రికల్ పోల్ కు ఢీ..

by Rama
car accident

NTR జిల్లా జగ్గయ్యపేట నియోజక వర్గం జాతీయ రహదారి 65 మీద హైదరాబాదు నుండి విజయవాడ వైపు ప్రయానిస్తున్న కారు, ముళ్ళపాడు ప్లే ఓవర్ బ్రిడ్జి వద్ద అదుపు తప్పి, హైవే మీద డివైడర్ ఎలక్ట్రికల్ పోల్ కు ఢీకొంది. ప్రమాద ఘటన లో కారు లోని యువతి మృతి చెందింది. కారు ఎలక్ట్రికల్ పోల్ ను ఢీ కొట్టడం తో మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను నందిగామ ఆస్పత్రికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

014833
Total views : 81113

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.