Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshKadapa రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..

రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..

by Rama
Police Dog

కడప జిల్లా.. జమ్మలమడుగులోని రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామం, రాజీవ్ కాలనీకి చెందిన మహబూబ్ బాషా(50) గా పోలీసులు నిర్ధారించారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య రెండు సంవత్సరాల క్రితం మృతి చెందగా.. ఇద్దరు కుమారులు మేనమామ వద్ద ఉన్నారు. ఆస్తికి సంబంధించిన వివాదమే ఈ హత్యకు దారితీసిందా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్.. క్లూస్టిం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039221
Total views : 194831

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: