Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

by Satya
CM Jagan

కర్నూల్(Kurnool):

అభివృద్ధి వికేంద్రీకరణే వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రభుత్వ ఉద్దేశమని సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) స్పష్టం చేశారు. కర్నూల్ లో లా యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. హైదరాబాద్(Hyderabad)కు రాజధానిని తరలించే సమయంలోనే కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారని గుర్తు చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

అందుకే కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే స్పష్టం చేశామని జగన్ తెలిపారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నామన్నారు. ఈ ప్రాంతానికి న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుందని సీఎం అన్నారు. అలాగే కర్నూలులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, హైకోర్టు భవనాలు నిర్మిస్తామని జగన్ తెలిపారు.

ఇది చదవండి: ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలోఅవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014044
Total views : 78852

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.