Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News Minister Peddi Reddy : తిరుపతిలో ‘మేమంతా సిద్ధం’ సమన్వయ సమావేశం

Minister Peddi Reddy : తిరుపతిలో ‘మేమంతా సిద్ధం’ సమన్వయ సమావేశం

by Satya
Minister Peddireddy Ramachandra Reddy


మంత్రి పెద్దిరెడ్డి (Peddi Reddy):

తిరుపతి(Tirupati)లో ‘మేమంతా సిద్ధం(Memantha Siddham)’ సమన్వయ సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్ధం సభలు జరుగుతాయని తెలిపారు. ఈ సమన్వయ సమావేశం లోఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేసారు ఆయన చేశారు. ఈ సందర్భంగా సిద్ధం సభ పోస్టర్(Sabha poster) ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహిస్తామని, ఈ నెల 27 ప్రొద్దుటూరు, 28 నంద్యాల, 29 ఎమ్మిగనూరు లో సమావేశం నిర్వహిస్తాం తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ఇష్టకామేశ్వరి అమ్మవారి టికెట్ కౌంటర్ వద్ద భక్తులు ఆందోళన..


ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ …
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో …
త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023183
Total views : 141335

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.