గ్రామంలో ఏనుగుల గుంపు హల్ చల్..

elephants

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం సాకే ఊరు గ్రామం నందు రాత్రి 13 ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది&period; వరి&comma; అరటి&comma; పరింది చెట్లు హైబ్రిడ్ కసువు తిని తొక్కి నాశనం చేశాయి&period; అప్పుచేసి పంట పండిస్తున్నామని ఈ విధంగా ఏనుగులు తొక్కి తిని నాశనం పట్టిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; రాత్రి కుప్పం వెళ్లే రహదారిపైనే కాసేపు ఏనుగులు ఉన్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురి అవుతున్నారు&period; ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని&comma; ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.