ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి..

a man died on railway track

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు&period; కుప్పం నుండి చెన్నై వెళ్లే రైల్వే ట్రాక్ పై ఉదయం ఎనిమిది గంటలకు కుప్పం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ గుడి ఎదురుగా&period; బెంగళూరు నుండి చెన్నై వెళ్లే లాల్బాగ్ ట్రైన్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తికి సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది&period; విషయం తెలుసుకున్న కుప్పం రైల్వే పోలీస్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆ ఏరియా ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..