Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra Pradesh మెట్టుకు సొంతూరులో ఎదురీత…

మెట్టుకు సొంతూరులో ఎదురీత…

by Prakash
Anantapur

అనంతపురం(Anantapur) జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం

రాయదుర్గం వైసీపీ సమన్వయ కర్త మెట్టు గోవిందరెడ్డి(Mettu Govindareddy) సొంతూరు బొమ్మనహాల్ మండలం ఉంతకల్లుకు చెందిన 65కుటుంబాల వారు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పసుపు కండువాలతో వారికి స్వాగతం పలికారు. వెనుకబడిన తరగతులకు చెందిన కురుబ, వాల్మీకి సామాజిక వర్గాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

వీరితో పాటు అదే మండలం కురువల్లి నుంచి 50మంది, బొమ్మనహాల్ నుంచి 10మంది, ఎల్బీనగర్ నుంచి 5గురు, సిద్ధరాంపురం నుంచి 5గురు టీడీపీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, మెట్టు గోవిందరెడ్డి సొంత మండలంగా చెప్పుకునే బొమ్మనహాల్ నుంచే పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వైసీపీ నుంచి వలస వస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ వలసలు మరింత పెరిగి ఆ మండలంలో మెట్టుకు డిపాజిట్ కు సరిపడా ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన …
స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న …
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

023217
Total views : 141555

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.