తిరుపతి రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేతలంతా వరుసగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరిపోయారు. తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పలువురు వైసీపీ కి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. వీరంతా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో చేరుతున్నట్లు ప ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆవిలాల పంచాయతీకి చెందిన మాజీ జెడ్పిటిసి సుభాషిని,కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. చెవిరెడ్డి కుటుంబ పాలన తమకు గుర్తింపు ఇవ్వడంలేదంటూ స్థానిక ప్రజా ప్రతినిధులు వాపోయారు. ఆత్మాభిమానం, గౌరవం కోసం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పులివర్తి నాని వెంట నడిచేందుకు సిద్దమయ్యామని తెలిపారు.
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
- రాజధాని అమరావతి పునర్నిర్మాణం పై సీఎం స్పెషల్ ఫోకస్ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించడం, ఎన్డీయే ప్రభుత్వం తాజా బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో లాండ్ పూలింగ్ మళ్లీ ప్రారంభమైంది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.