38
మైలవరం నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థి అయిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నేడు రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni Uma) ను సాధారణంగా కలిశారు. మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తన నామినేషన్ కార్యక్రమానికి హాజరుకావాలని దేవినేని ఉమా కార్యాలయంలో టిడిపి కూటమి అభ్యర్థి వెంకటకృష్ణ ప్రసాద్ సాగరంగా ఆహ్వానించారు. రాజకీయ బ్రోకర్ల మాటలు వినొద్దు తారతమ్యాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దేవినేని ఉమ మరియు వసంత ఆత్మీయంగా అందరికీ సాదర ఆహ్వానం పలికారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరికుప్పం పట్టణంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అనంతరం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు . కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి