శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నామినేషన్ దాఖలు చేసారు. సూగూరు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలకృష్ణ, సతీమణి వసుంధర దేవి తో కలిసి తాసిల్దార్ కార్యాలయంకు చేరుకొని రెండు సెట్ల నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
హిందూపురం మండలం తూమకుంట లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత స్వర్గీయ
ఎన్టీఆర్ స్ఫూర్తితో హిందూపురంలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు బాలకృష్ణ. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు వేసామన్నారు. హిందూపురం ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించారు మూడోసారి ఆశీర్వదించాలని బాలకృష్ణ ప్రజలను కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి