పుట్టపర్తి తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి (Palle Sindhura Reddy) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త పల్లె కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లు కూడా తలో ఒక సెట్ నామినేషన్ పత్రాలు తెలుగుదేశం తరఫున దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో ఒక్కసారిగా పుట్టపర్తి పట్టణం పసుపుమయం సంతరించుకుంది. ఇంత పెద్ద ఎత్తున పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు తరలిరావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అభ్యర్థి సింధూర రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అసమర్థ వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి