పుట్టపర్తి తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి (Palle Sindhura Reddy) ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త పల్లె కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లు కూడా తలో ఒక సెట్ నామినేషన్ పత్రాలు తెలుగుదేశం తరఫున దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో ఒక్కసారిగా పుట్టపర్తి పట్టణం పసుపుమయం సంతరించుకుంది. ఇంత పెద్ద ఎత్తున పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు తరలిరావడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అభ్యర్థి సింధూర రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అసమర్థ వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.…
- పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, నిధుల మళ్లింపు, అవినీతి జరిగాయని ఆరోపించారు.…
- అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే…




Total views : 141049