28
నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు. 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. గుడిపల్లి PACS పరిధిలో 66 శాతం వరి కొనుగోళ్లు పెరిగాయని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. 29 వేల మెట్రిక్ టన్నుల నుంచి 48 వేల మెట్రిక్ టన్నులకు వరికొనుగోళ్లు చేరాయన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా వరి కొనుగోళ్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బాలు నాయక్ వెల్లడించారు.





Total views : 141318