కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

Advertisements

<p>కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది&period; 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది&period; భూసేకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది&period; దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు&period; ప్రజాప్రయోజనం స్పష్టంగా నిరూపించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు&period; సామాజిక ప్రభావం అంచనా నివేదిక తమకు ఇవ్వలేదన్నారు&period; అభ్యంతరం చెప్పే అవకాశం తమకు హైకోర్టులో ఇవ్వలేదని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు&period; వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం&period;&period; హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది&period; భూసేకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..