వరదలో చిక్కుకొని ఎద్దు మృతి

ox died in flood

Advertisements

&NewLine;<p>కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు&lpar;మ&rpar; చిన్న ఓగిరాలకు చెందిన వ్యక్తి సేఫ్ వరద వస్తుందని ముందస్తు సమాచారం లేకపోవడంతో కృష్ణా నదిలోకి ఎడ్ల బండితో దిగాడు&period; కృష్ణా నది పాయిలోకి అకస్మాత్తుగా వరద నీరు రావడంతో ఎడ్ల బండి వరద నీటితో కొట్టుకుపోయింది&period; ఒక ఎద్దు మృతి చెందింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.