సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ..

gold theft

Advertisements

&NewLine;<p>వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది&period; సుమారు 40 కాసుల బంగారం&comma;1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు&period; తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక పోవడంతో సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన వీరభద్రరావు సోమవారం సాయంత్రం 4 గంటలకు భార్యతో కలిసి గుడారి గుంట అత్తవారింటికి వెళ్ళి ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో సర్పవరం పోలీసులకు వీరభద్రరావు సమాచారం అందించాడు&period; చోరీ జరిగిన ఇంటిని సర్పవరం సి ఐ మురళి కృష్ణ&comma; మరియు కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణ రెడ్డి&comma; క్రైమ్ డిఎస్పీ రాంబాబు&comma; ఐటి కోర్ శ్రీనివాస్ పరిశీలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..