వ్యవసాయ శాఖ పై సీఎం సమీక్ష..

revanth reddy raithu bandhu

Advertisements

&NewLine;<p>నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం&period; 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పై కార్యాచరణ ప్రారంబించాలి&period; ప్రతీ మంగళవారం &comma;శుక్రవారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్న 01 వరకు ప్రజా వాణి నిర్వహించాలి&period; ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాదర్బార్ ను ఇక నుంచి ప్రజావాణి గా పిలవాలని ఆదేశం&period; ప్రజావాణి లో వికలాంగులు &comma;మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..

అమెరికాలో తెలుగు యువకుడు ఆత్మహత్య..